Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఫారిన్ నుంచి వచ్చాక... ఇలా?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (22:32 IST)
Mahesh Babu
'సర్కారు వారి పాట'.. రిలీజ్ అయ్యాక తన భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చాడు.
 
ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కలిసినట్టు ఉన్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'వన్ విత్ ఫామ్' అంటూ కామెంట్ పెట్టాడు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యామిలీతో పాటు మంజుల ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఉంది.
 
నిజానికి వీళ్లంతా కృష్ణ గారి పుట్టినరోజు నాడు కలుస్తూ ఉంటారు. కానీ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మహేష్ విదేశాల్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంతా ఒక చోట కలిసినట్టు తెలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. కారణం ఏంటంటే?

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments