Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఫారిన్ నుంచి వచ్చాక... ఇలా?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (22:32 IST)
Mahesh Babu
'సర్కారు వారి పాట'.. రిలీజ్ అయ్యాక తన భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చాడు.
 
ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కలిసినట్టు ఉన్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'వన్ విత్ ఫామ్' అంటూ కామెంట్ పెట్టాడు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యామిలీతో పాటు మంజుల ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఉంది.
 
నిజానికి వీళ్లంతా కృష్ణ గారి పుట్టినరోజు నాడు కలుస్తూ ఉంటారు. కానీ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మహేష్ విదేశాల్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంతా ఒక చోట కలిసినట్టు తెలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో అర్థరాత్రి చెన్నై యువతిపై అత్యాచారం, ఆటోడ్రైవర్ అరెస్ట్

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

కొండాపూర్‌లో డాగ్ పార్క్... దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

24 గంటల్లోనే 25 ప్రసవాలు- జగిత్యాల వైద్యుల రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

తర్వాతి కథనం
Show comments