Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబు-పూజా హెగ్డె జంటగా త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:12 IST)
మహేష్ బాబు 28వ చిత్రం ‘SSMB 28’ గురువారం హైదరాబాద్‌లో ‘ముహూర్తం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా చెప్పబడుతున్న కొత్త వెంచర్ కోసం మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు.

 
భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన చిత్రం వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ట్విట్టర్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాలేదు. ఆయన తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’లో కనిపించనున్న నటి పూజా హెగ్డే మహేష్ బాబుతో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

 
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ‘SSMB28’ ఈ మార్చిలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

పెంపుడు కుక్క కాటుకు బలైన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే?

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments