కీలక సన్నివేశాల్లో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమా

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (11:56 IST)
mahesh 28
మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మరో సారి రిపీట్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది. నిన్ననే ఏకాదశి రోజు ముహూర్తం షురూ చేశారు. అదే రోజు హైదరాబాద్‌ శివార్లో చిరంజీవి సినిమా బోలాశంకర్‌ కూడా మొదలైంది. ఇక మహేష్‌ బాబు సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కనుక మంచి చిత్రం అవుతుందని నిర్మాత నాగవంశీ తెలియజేస్తున్నారు.
 
ఇంతకుముందు షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు కూడా కొంత యాక్షన్‌, కొంత టాకీ తీస్తున్నారు. ఇది మహేష్‌బాబుకు 28వ సినిమా కావడంతో సంగీతం, పాటలపై మరింత కేర్‌ తీసుకోబోతున్నట్లు ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్‌ తెలియజేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments