Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు, నమ్రతల 15వ వివాహ వార్షికోత్సవం: వంశీ సెట్స్‌లో కలిసి..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతలకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవం. మహేష్, నమ్రత 2000లో వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్లపాటు డేటింగ్ అనంతరం.. ఈ జంట 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నమ్రతా మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్ద.

ఈ కారణంగా, వారి పెళ్లి కోసం తన కుటుంబాన్ని ఒప్పించడానికి నటుడికి చాలా సమయం పట్టింది. ఒకసారి, వాలెంటైన్స్ డే సందర్భంగా, నమ్రత, ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ తన కుటుంబాన్ని ఒప్పించడంతో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన సమయం గురించి మాట్లాడారు.  
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ దంపతులకు ఫిబ్రవరి 10వ తేదీ 15వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్, నమ్రతల ఫోటోలు వైరల్ అవుతోంది. 
Namrata Shirodkar


ఇంకా పెళ్లి రోజు సందర్భంగా మ‌హేష్ బాబు న‌మ్ర‌త‌కు విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో విమానంలో మ‌హేష్, న‌మ్ర‌త‌కు ముద్దు పెడుతున్నారు. ఇక న‌మ్ర‌త కూడా త‌న సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోను షేర్ చేసి.. తామిద్ద‌రి ఇన్నేళ్ల జీవితంలో ప్రేమ‌, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని కామెంట్ పెట్టారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments