Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా.. చెన్నై హైకోర్టు నిరాకరణ

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (15:55 IST)
సినీ నటి త్రిష- నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించబడదని చెన్నై హైకోర్టు నిరాకరించింది. ఓ కార్యక్రమంలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిష వివాదాస్పద రీతిలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ వుంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష, ఖుష్భూ, రోజా ఖండించారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌పై రెండు విభాగాలపై కేసు నమోదు చేయబడింది. దీనిపై మన్సూర్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments