బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:12 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం బాలీవుడ్ గ్లామర్ జోడిస్తోంది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులను బరిలోకిదించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం అవసరమైన క్షేత్రస్థాయి కసరత్తు కూడా చేస్తోంది. 
 
ఆ పార్టీ తరపున ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంతమందికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పలువురు బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ యేడాది జూన్ నెలలో "సంపర్క్ ఫర్ సమర్థన్" అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధూరీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments