Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:12 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం బాలీవుడ్ గ్లామర్ జోడిస్తోంది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులను బరిలోకిదించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం అవసరమైన క్షేత్రస్థాయి కసరత్తు కూడా చేస్తోంది. 
 
ఆ పార్టీ తరపున ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంతమందికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పలువురు బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ యేడాది జూన్ నెలలో "సంపర్క్ ఫర్ సమర్థన్" అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధూరీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments