Webdunia - Bharat's app for daily news and videos

Install App

Madhuri Dixit 55 ఏళ్లు దాటినా డ్యాన్స్ స్టెప్పులతో చంపేస్తున్న మాధురీ దీక్షిత్

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (20:33 IST)
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ అమృతం ఏమయినా తాగారా? ఇది నెటిజన్లు అనుకుంటున్న మాట. 55 ఏళ్లు వచ్చినా చలాకీ చిన్నదిలా డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతోంది ఈ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.

 
స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ద్వారా మాధురీ దీక్షిత్ నటించిన ''మజా మా'' రాబోతోంది. సెప్టెంబర్ 15 బుధవారం నాడు దీనిపై ప్రకటన విడుదల చేసారు. మాధురీ దీక్షిత్ ఇలా రెండవసారి ఓటీటీ ద్వారా కనిపించనున్నారు. మాధురీ దీక్షిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేసింది. మజా మా అక్టోబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

 
మజా మా కోసం మాధురీ చేసిన గర్బా డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. 55 ఏళ్లు నిండినా చార్మింగ్ లుక్‌తో మాధురీ వేస్తున్న స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments