Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చిరంజీవి పిలుపు - అయినా కొన్ని చోట్ల సగం మాత్రమే పోలింగ్

డీవీ
సోమవారం, 13 మే 2024 (18:29 IST)
chiru at jublihills poling booth
ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లోనూ, తెలంగాణాలో నూ జరుగుతున్న అసెంబ్లీ, ఎం.పి. ఎలక్షన్ల లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బాధ్యతాయుతంగా పౌర కర్తవ్యాన్ని పూర్తి చేయాలని చిరంజీవి కోరారు. సోమవారంనాడు మెగా స్టార్ చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీ క్లబ్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
balakrishna, vasundhara
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.
ఇంకోవైపు  *జూబ్లీ క్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకోవాడానికి వచ్చిన రామ్ చరణ్ , ఉపాసన దంపతులు ఓటు వేశాక అందరూ ఓటు వేయాలని కోరారు.
 
Mahesh, namrata
ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో హీరో మహేష్ బాబు,  భార్య నమ్రత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ప్రముఖులు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, హైదరాబాద్ లోని పలుచోట్ల సగానికి మాత్రమే ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. 
 
మణికొండ ఏరియాలోని పలుబూత్ లలో నలభై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. సిటీలోని యూత్ అంతా పలు ప్రాంతాలకు తమ ఊళ్ళకు వెళ్ళారని అందుకే యూత్ ఓటింగ్ పలచగా వుందని అధికారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments