Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లైగర్‌''కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు - 'ఎఫ్' వర్డ్ సీన్లకు కత్తెర

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (16:42 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన "లైగర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల కత్తెర వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనేక అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు జట్టుకు తెలిపారు. సాధారణంగా విజయ్ దేవరకొండ చిత్రంలో అధికంగా బోల్డ్ డైలాగులు ఉంటాయి. 
 
ఇక 'ఊరమాస్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇందులో ఎఫ్ వర్డ్ సన్నివేశాలు అధికంగానే ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించాల్సిందేనంటూ సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments