Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్‌కు విలన్‌గా మారిన దాసరి అరుణ్ కుమార్

అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించే సినిమాలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ విలన్‌గా కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలం క్రితం హీరోగా అరంగేట్రం చేసినా.. క

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:34 IST)
అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించే సినిమాలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ విలన్‌గా కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలం క్రితం హీరోగా అరంగేట్రం చేసినా.. కథానాయకుడిగా అతనికి మంచి సక్సెస్ రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. అవి కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు.
 
తాజాగా విలన్ రోల్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభిస్తుందని అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. ఎక్కడికి పోతావు చిన్నదానా ఫేమ్ వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అల్లు శిరీష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments