Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ రాయ్‌ను ముక్కలు చేసేశారు...

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంలో 'ర‌త్తాలు ర‌త్తాలు' అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ లక్ష్మీ రాయ్. ఇపుడు మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి' అంటూ గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథాంశంతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్దమయ్యింది. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి అన్ని హంగులతో ఈ సినిమా ఉండనుందట.
 
దీపావళి కానుకగా తాజాగా హీరో నితిన్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో రాయ్ లక్ష్మిని రెండు ముక్కలుగా కట్ చేసి చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్‌లుక్ బయటకు వదిలిన నితిన్.. చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments