Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ రాయ్‌ను ముక్కలు చేసేశారు...

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంలో 'ర‌త్తాలు ర‌త్తాలు' అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ లక్ష్మీ రాయ్. ఇపుడు మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి' అంటూ గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథాంశంతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్దమయ్యింది. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి అన్ని హంగులతో ఈ సినిమా ఉండనుందట.
 
దీపావళి కానుకగా తాజాగా హీరో నితిన్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో రాయ్ లక్ష్మిని రెండు ముక్కలుగా కట్ చేసి చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్‌లుక్ బయటకు వదిలిన నితిన్.. చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments