Webdunia - Bharat's app for daily news and videos

Install App

#LaxmmiBomb ట్రెండింగ్... లారెన్స్ వల్లనా, అక్షయ్ కారణమా, కియారా రీజనా?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:54 IST)
#LaxmmiBomb ట్విట్టర్ ట్రెండింగ్సులో టాప్ పొజిషన్లో వుంది. వచ్చే 2020  మే 22వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎప్పుడో విడుదల కాబోయే చిత్రం గురించి ఇపుడే ఎందుకంత చర్చ.. రచ్చ. అసలెందుకు ఈ చిత్రం ఇంత ట్రెండింగ్ అవుతోంది.
 
ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నది కోలీవుడ్ లారెన్స్. ఇప్పటికే లారెన్స్ పలు వైవిధ్యమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక హీరోయన్ విషయానికి వస్తే... ఇందులో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ నటిస్తోంది. హీరో ఎవరయ్యా అంటే అక్షయ్ కుమార్. క్యామిడీ, సీరియస్ మేళవించి ఏది చేయమన్నా బీభత్సంగా చేసే స్టార్ హీరో అతను. ఇతడు ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవారు ఎవరయ్యా అంటే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్స్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, తుషార్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తమ్మీ ఏదైతేనేం ఈ చిత్రం ట్రెండింగులో దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments