Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీని చూడగానే కంగారుపడ్డా.. అలా చెప్పడం మరిచిపోయా : లావణ్య త్రిపాఠి

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:15 IST)
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీలు జంటగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అంతరిక్షం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, విడుదలకు ముందు చిత్రం ప్రిరిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.
 
దీనిపై లావణ్య త్రిపాఠి స్పందించింది. "అంతరిక్షం ప్రీరిలీజ్ కార్యక్రమానికి చెర్రీ రావడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయాం. దీంతో నేను కంగారుపడిన మాట వాస్తవమే. అందువల్లే ఆ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చినందుకు చెర్రీకి ధన్యవాదాలు చెప్పటం మర్చిపోయా. వేడుకకు చరణ్ హాజరుకావడం ద్వారా మాలోని ఆత్మస్థైర్యం పెరిగింది. ఇలా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా" అంటూ ఓ ట్వీట్ చేసింది. 
 
కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్నిఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయిబాబు జాగ‌ర్లమూడిలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments