Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం గురించి కౌంటరిచ్చిన లావణ్య త్రిపాఠి..

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (15:01 IST)
సినీతార లావణ్య త్రిపాఠి కులం గురించి మాట్లాడిన ఓ వ్యక్తికి కౌంటరిచ్చింది. కానీ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఏమోనని ట్వీట్ తొలగించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అఖిల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిథిగా ఓం బిర్లా బ్రాహ్మణ కులానికి అనుకూలంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం వుందన్నారు. ఇంకా పరశురాముడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్యాగం, తపస్సు ప్రాప్తించిన కారణంగా ఎప్పుడూ బ్రాహ్మణులు సమాజంలో మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను పోషిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఓ బాధ్యాతమయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్న తరుణంలో లావణ్య త్రిపాఠి ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చింది. 
 
తాను బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తినే. కానీ కొందరు బ్రాహ్మణులకు మాత్రం తాము గొప్ప అనే ఫీలింగ్ ఎందుకుంటుందో అర్థం కావట్లేదు. ''నువ్వు చేసే పనులను అనుసరించే నువ్వు గొప్పవాడివి అవుతావు. కానీ నీ కులం వల్ల కాదు'' అంటూ లావణ్య ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్‌ లావణ్య డిలీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments