Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా భార్యకు, కుమారుడి కరోనా.. ఆందోళన వద్దని..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:19 IST)
కన్నడ హీరో చిరంజీవి సార్జా 35ఏళ్ల ప్రాయంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘనారాజ్ ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చింది. కన్నడ నటి మేఘనారాజ్, ఆమె కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
చిరంజీవి సర్జా అభిమానులు, తన ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని మేఘనారాజ్ కోరింది. తాను, తన కొడుకుతో పాటు నాన్న సుందర్‌రాజ్‌, అమ్మ ప్రమీలా జోషాయ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా మా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. తామంతా క్షేమంగా ఉన్నాం. 
 
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరంజీవి సురక్షితంగా ఉన్నాడు. మా కుటుంబమంతా కరోనాపై పోరాడి... జయిస్తామని మేఘనారాజ్‌ ధీమా వ్యక్తం చేసింది. మేఘనారాజ్ తల్లిదండ్రులు సుందర్ రాజ్‌-ప్రమీలా జోషాయ్‌కు కన్నడనాట మంచి పాపులారిటీ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments