Webdunia - Bharat's app for daily news and videos

Install App

''24'' కోసం పాట.. ఏఆర్ రెహ్మాన్ సారథ్యంలో నిత్యామీనన్.. కల నెరవేరిందట!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:20 IST)
సింగం హీరో సూర్య హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న 24 సినిమాకు ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో నటి నిత్యామీనన్ సింగర్‌గా అవతారం ఎత్తింది. ఇప్పటికే పలు సినిమాల్లో సింగర్‌గా అదరగొట్టిన నిత్యా మీనన్.. 24 కోసం పాటందుకుంది. అదీ ఆస్కార్ అవార్డు గ్రహీత రెహ్మాన్‌ సారథ్యంలో పాట పాడటం ద్వారా తన కల నెరవేరిందని నిత్యామీనన్ ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో తన అనుభవాన్ని పంచుకుంది.  
సూర్య, సమంత, నిత్య మీనన్‌ హీరో హీరోయిన్లుగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '24' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పాపకు జోల పాడే లాలీ జో.. కన్నా జో... అంటూ సాగే పాటను తెలుగులో నిత్యామీనన్ పాడింది. ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో పాట పాడాలనే తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. తల్లీతనయుడి అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తుందని నిత్యమీనన్ వెల్లడించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments