Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి అంటున్న లక్ష్మి ప్రసన్న

Webdunia
శనివారం, 29 జులై 2023 (19:42 IST)
mohanbabu-nirmala
మంచు లక్ష్మి ప్రసన్న తన తల్లి తండ్రులను మేలుకోరుతూ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. మంచు మోహన్ బాబు,  మంచు నిర్మల దేవి లకు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవ  సంధర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్దరు చేతులుపట్టుకుని గార్డెన్లో నడుస్తున్న  చేసింది. మంచు మోహన్ బాబు,  ప్రస్తుతం మంచు నిర్మల దేవి లు లండన్ లో వివాహ వేడుకను జరుపుకున్నారు. 
 
లండన్ లో మంచు విష్ణు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు ఉన్నాయి.  వాటి పేరుతోనే హైదరాబాద్ మాదాపూర్ లో కూడా బ్రాంచ్ నెలకొల్పారు. ఇదిలా ఉండగా, లక్ష్మి ప్రసన్న తన స్పందనను ఎలా తెలిపింది మీ ఇద్దరూ జీవితాంతం కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వివాహం సాగుతుందని మీరు నాకు బోధించారు, అందుకు మీ ఇద్దరి వైభవం నిదర్శనం. అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి, నాన్న నీ  కోరికలన్నీ నెరవేరాలి. మీ ఇద్దరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments