Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు షాక్.. ఫోటోలు పెట్టేది వాళ్లే.. మరి పరువు..?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:57 IST)
యూట్యూబ్ ఛానల్ ఛానళ్ల పై టాలీవుడ్ హీరోయిన్ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్ పల్లి కోర్టు. ఇవాల్టి కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని కూకట్‌పల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇక అంతగా.. సమంత తరపు న్యాయవాది వాదన విన్న కోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
తప్పు జరిగిందని భావిస్తే….పరువునష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కోరొచ్చు కదా ఆని ప్రశ్నించింది కోర్టు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని తెలిపింది. కోర్టు ముందు సెలబ్రిటీలు, మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.
 
సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు. ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పేర్కొన్నారు. సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు సమంత తరఫు న్యాయవాది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments