Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చి బౌలి స్టేడియంకు కృష్ణ గారి పార్ధివ దేహాన్ని తీసుకెళ్లడం లేదు

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (18:32 IST)
mahesh,chaitu,ntr
సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. టి. ఆర్., నాగ చైతన్య తదితరులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం గచ్చి బౌలి స్టేడియంకు తరలిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కొద్దీ సేపటి క్రితమే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మార్చారు. చలి కాలం త్యరగా పొద్దు పోవడంతో పాటు అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి ఇంటి వద్దే ఉంచాలని ఆయన ఇంటిని చివరిసారిగా చూడాలని బుర్రిపాలెం ప్రజలు కోరినట్లు తెలుస్తోంది.
 
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు. రేపు (బుధవారం) మధ్యాహ్నం  తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments