Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చి బౌలి స్టేడియంకు కృష్ణ గారి పార్ధివ దేహాన్ని తీసుకెళ్లడం లేదు

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (18:32 IST)
mahesh,chaitu,ntr
సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. టి. ఆర్., నాగ చైతన్య తదితరులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం గచ్చి బౌలి స్టేడియంకు తరలిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కొద్దీ సేపటి క్రితమే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మార్చారు. చలి కాలం త్యరగా పొద్దు పోవడంతో పాటు అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి ఇంటి వద్దే ఉంచాలని ఆయన ఇంటిని చివరిసారిగా చూడాలని బుర్రిపాలెం ప్రజలు కోరినట్లు తెలుస్తోంది.
 
మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు. రేపు (బుధవారం) మధ్యాహ్నం  తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments