Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి ఆ అలవాటు లేదు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుంది. 

ఇందులోభాగంగా, చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, "తొలి నుంచి కూడా నేను నా కథను గురించి ముందుగానే ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడుతాను. చరణ్ కూడా అంతే. ప్రతిదానికీ లెక్కలు వేసుకోడు. డిజైన్ చేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలుసు. అలా నమ్మి చేస్తాం. అందుకే వచ్చే ఔట్‌పుట్ కూడా అలాగే ఉంటుంద. అందువల్లే మా ఇద్దరికీ సెట్ అయింది. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. 

కథ బాగుంటే సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత తదుపరి టార్గెట్‌గా ఇతర భాషల్లోని విడుదల గురించి ఆలోచన చేస్తాం" అని కొరటాల శివె తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments