చెర్రీకి ఆ అలవాటు లేదు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుంది. 

ఇందులోభాగంగా, చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, "తొలి నుంచి కూడా నేను నా కథను గురించి ముందుగానే ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడుతాను. చరణ్ కూడా అంతే. ప్రతిదానికీ లెక్కలు వేసుకోడు. డిజైన్ చేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలుసు. అలా నమ్మి చేస్తాం. అందుకే వచ్చే ఔట్‌పుట్ కూడా అలాగే ఉంటుంద. అందువల్లే మా ఇద్దరికీ సెట్ అయింది. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. 

కథ బాగుంటే సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత తదుపరి టార్గెట్‌గా ఇతర భాషల్లోని విడుదల గురించి ఆలోచన చేస్తాం" అని కొరటాల శివె తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments