Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ద్వారా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' టీజర్ రిలీజ్.. శునకాల్ని కిడ్నాప్ చేసేస్తాడట..

రాజ్‌తరుణ్‌ హీరోగా వస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం రాజ్‌తరుణ్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వంశ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (17:23 IST)
రాజ్‌తరుణ్‌ హీరోగా వస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం రాజ్‌తరుణ్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మనుషులను కిడ్నాప్‌ చేయడం కంటే శునకాలను కిడ్నాప్‌ చేయడమే ఈజీ అని రాజ్‌తరుణ్‌ చెప్తున్నాడు. 
 
'శునకాలు ఉన్నాయి జాగ్రత్త' అని బోర్డు పెట్టి ఇల్లు కనబడిందంటే చాలు.. అక్కడ ఉన్న శునకాలను ఈ కిట్టు కిడ్నాప్‌ చేసేస్తాడంట.ఈ చిత్రంలో శునకాల దొంగ కిట్టుగా రాజ్‌తరుణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.  మజ్ను చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments