Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషోర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్తచిత్రం... త్వరలో...

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ క

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (13:18 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్,  కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ కథను ముందుగా నానికి వినిపించాడట. కానీ నానికి ఇది అంతగా నచ్చలేదని సమాచారం.
 
అప్పుడు కిషోర్ ఆ చిత్రానికి కాస్త మార్పులు చేసినా కూడా నానికి నచ్చలేదట. దాంతో కిషోర్ తిరుమల ఆ చిత్రాన్ని సాయిధరమ్ తేజ్‌కి వినిపించాడట. సాయిధరమ్‌కు ఈ కథ నచ్చడంతో తను ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాడట. త్వరలోనే సాయిధరమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి రానున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments