Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషోర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్తచిత్రం... త్వరలో...

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ క

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (13:18 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్,  కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ కథను ముందుగా నానికి వినిపించాడట. కానీ నానికి ఇది అంతగా నచ్చలేదని సమాచారం.
 
అప్పుడు కిషోర్ ఆ చిత్రానికి కాస్త మార్పులు చేసినా కూడా నానికి నచ్చలేదట. దాంతో కిషోర్ తిరుమల ఆ చిత్రాన్ని సాయిధరమ్ తేజ్‌కి వినిపించాడట. సాయిధరమ్‌కు ఈ కథ నచ్చడంతో తను ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాడట. త్వరలోనే సాయిధరమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి రానున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments