Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్వేతవర్ణం' దుస్తుల్లో మెరిసిపోతున్న మహేష్ హీరోయిన్!!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (12:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో హీరో సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 'లస్ట్ స్టోరీస్'లో బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ హాట్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఇమేజ్‌కు తగినట్టుగానే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
 
విమానాశ్రయంలోనూ, జిమ్‌కు వెళ్లేటప్పుడు హాట్ డ్రెస్సులు ధరించి కెమెరాలకు చిక్కుతోంది. శ్వేతవర్ణం దుస్తుల్లో దగదగ మెరిసిపోతోంది. తాజాగా కియార వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కియారా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, కియారా, అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్' చిత్రం దీపావళికి ప్రేక్షకు ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments