Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్వేతవర్ణం' దుస్తుల్లో మెరిసిపోతున్న మహేష్ హీరోయిన్!!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (12:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో హీరో సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 'లస్ట్ స్టోరీస్'లో బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ హాట్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఇమేజ్‌కు తగినట్టుగానే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
 
విమానాశ్రయంలోనూ, జిమ్‌కు వెళ్లేటప్పుడు హాట్ డ్రెస్సులు ధరించి కెమెరాలకు చిక్కుతోంది. శ్వేతవర్ణం దుస్తుల్లో దగదగ మెరిసిపోతోంది. తాజాగా కియార వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కియారా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, కియారా, అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్' చిత్రం దీపావళికి ప్రేక్షకు ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments