ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఖిలాడీ"

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:07 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం "ఖిలాడీ". రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ, తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఈ చిత్రం విజయంపై అంత నమ్మకం ఉందని చెప్పారు. 
 
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా వుందన్న అంశంపై మరికొన్ని గంటల్లో తేలనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments