Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఖిలాడీ"

ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఖిలాడీ
Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:07 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం "ఖిలాడీ". రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ, తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఈ చిత్రం విజయంపై అంత నమ్మకం ఉందని చెప్పారు. 
 
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా వుందన్న అంశంపై మరికొన్ని గంటల్లో తేలనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

cockfight: సంక్రాంతి కోడిపందేలు.. ఏర్పాట్లు పూర్తి.. రూస్టర్స్ కోసం ప్రత్యేక మెను

Facebook : ప్రేమ కోసం పాకిస్థాన్‌ బార్డర్ దాటితే.. ప్రేయసి షాకిచ్చింది

New Year : న్యూ ఇయర్ వేడుకలు.. హోటల్ సిబ్బందితో వాగ్వాదం.. కర్రలతో దాడి.. ఏపీ యువకుడి మృతి

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments