Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:57 IST)
''కేజీఎఫ్'' తొలి భాగానికి మంచి గుర్తింపు, క్రేజ్ రావడంతో రెండో పార్ట్‌ను మరింక పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. అందుకే కేజీఎఫ్ సీక్వెల్‌లో పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకునే పనిలో వున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. 
 
కన్నడలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పటికీ  ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో కలెక్షన్లతో కుమ్మేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండో భాగం రానుంది. ఇందులో సంజయ్ దత్ నటించనున్నారు. గతంలో సంజయ్ దత్.. నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ప్రస్తుతం 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మళ్లీ దక్షిణాది సినిమాలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments