Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:57 IST)
''కేజీఎఫ్'' తొలి భాగానికి మంచి గుర్తింపు, క్రేజ్ రావడంతో రెండో పార్ట్‌ను మరింక పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. అందుకే కేజీఎఫ్ సీక్వెల్‌లో పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకునే పనిలో వున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. 
 
కన్నడలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పటికీ  ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో కలెక్షన్లతో కుమ్మేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండో భాగం రానుంది. ఇందులో సంజయ్ దత్ నటించనున్నారు. గతంలో సంజయ్ దత్.. నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ప్రస్తుతం 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మళ్లీ దక్షిణాది సినిమాలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments