Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:57 IST)
''కేజీఎఫ్'' తొలి భాగానికి మంచి గుర్తింపు, క్రేజ్ రావడంతో రెండో పార్ట్‌ను మరింక పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. అందుకే కేజీఎఫ్ సీక్వెల్‌లో పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకునే పనిలో వున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. 
 
కన్నడలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పటికీ  ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో కలెక్షన్లతో కుమ్మేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండో భాగం రానుంది. ఇందులో సంజయ్ దత్ నటించనున్నారు. గతంలో సంజయ్ దత్.. నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ప్రస్తుతం 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మళ్లీ దక్షిణాది సినిమాలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments