మహానటి అభిమానులకు గుడ్ న్యూస్: నెగెటివ్ అనేది పాజిటివ్‌గా మారింది

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:14 IST)
Keerthy Suresh
మహానటి అభిమానులకు గుడ్ న్యూస్. కీర్తి సురేష్ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. తనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. ఈ నెల 11న కీర్తి సురేష్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆమె కోలుకుందని కీర్తి సురేష్ తెలిపింది. "ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింద‌ని, తాను కోలుకోవాల‌ని తనపై మీరంద‌రూ చూపించిన ప్రేమ‌, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రూ సంక్రాంతి పండ‌గను ఆనందంగా జ‌రుపుకున్నార‌ని ఆశిస్తున్నాను" ట్వీట్ చేసింది. అంతేకాదు.. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాతి ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments