Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానికి హీరోయిన్‌గా కీర్తి సురేష్.. అవికా గోర్‌ను వద్దని శైలజను తీసుకున్నారు!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (10:41 IST)
దర్శకుడు త్రినాథరావు నాని హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో నేను.. శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. బెక్కం వేణుగోపాల్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌‌గా ఎంపిక చేశారని తెలిసింది. గత కొంత కాలంగా హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న ఈ చిత్రబృందం ఆ పాత్రకు కీర్తి అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేశారని తెలిసింది.
 
‘సినిమా చూపిస్తా మావ’ సినిమాకి మాటలు, పాటలు రాసిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకీ రచయితగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం తమిళంలో ధనుష్, విజయ్ వంటి అగ్రహీరోల సరసన నటిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ముందుగా అవికా గోర్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపజేయాలని అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ అయితే క్యారెక్టర్ పరంగా బాగుంటుందని సినీ యూనిట్ భావించి ఆమెను సెలెక్ట్ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments