Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (19:12 IST)
chandrabose, james, keeravani
ఆర్.ఆర్.ఆర్. లోని నాటు నాటు పాటతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిన కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు విదేశాల్లో సన్మానం జరిగింది. ఇక హైదరాబాద్ వచ్చాక  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అంతా ఏకమయి చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ పూనుకున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు డి.సురేష్ బాబు పరిశీలిస్తున్నారు. 
 
ఆదివారం 9వ తేదీ  సాయంత్రం 6 గంటలకు  శిల్ప కళావేదిక రంగం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు MM కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ చిత్ర టీం హాజరు కానున్నారు. ఈ వేడుకలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్‌ల అందరిని  సాదరంగా ఆహ్వానిస్తున్నాము అంటూ ప్రకటించారు.  ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments