Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీసీ సీజన్ -14లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (21:52 IST)
"కోన్ బనేగా క్రోర్‌పతి" 14వ సీజన్ క్విజ్ పోటీలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో చాలా మంది పోటీదారులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతూ షోకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్, క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, మేజర్ డి.పి. సింగ్, "వీరనారి" అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిణి మిథాలీ మధుమిత కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో తొలిసారిగా కవితా చావ్లా అనే మహిళ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ నివాసి. ఇంటి పెద్ద అయిన ఆమె ప్లస్ 2 వరకు చదువుకుంది. అయితే ఆ ఘనత సాధించాలనే ప్రయత్నంలో సఫలమైంది. 
 
ఇతరులకు ఆమె ఆదర్శం. ఈ ఎపిసోడ్ పతి సోమ, మంగళవారాల్లో సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది. అయితే, ఈ షో ఇంతటితో ముగిసిపోలేదు. కవిత తదుపరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ఆమె ఏకంగా 7.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments