Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్‌ దంపతులను చంపుతామంటు బెదిరింపులు...

Webdunia
సోమవారం, 25 జులై 2022 (14:50 IST)
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ దంపతులను చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కత్రినా భర్త విక్కీ కౌశల్ ముంబై శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులకు విక్కీ రాసిచ్చిన ఫిర్యాదులో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్టా ఖాతా ద్వారా తమను బెదిరిస్తూ, బెదిరింపు ఇమేజ్‌లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి కత్రికా కైఫ్‌ను వెంబడిస్తున్నట్టు విక్కీ పేర్కొన్నారు. 
 
విక్కీ కౌశల్ ఇచ్చి ఫిర్యాదు మేరకు ముంబై శాంత్రాక్రజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు గత యేడాది డిసెంబరు 9వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ జంట ఇటీవల మల్దీవుల విహారయాత్రకు వెళ్లి స్వదేశానికి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments