ఓ ఇంటికి కోడలైన మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి'

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (07:35 IST)
బాలీవుడ్ నటి, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ చిత్రంలో మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి' పాత్రలో నటించిన కత్రినా కైఫ్ ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు విక్కీ కౌశల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
 
కోవిడ్ నిబంధనల దృష్ట్యా  ఈ వివాహానికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు.. అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అలాగే, వీరి వివాహానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
 
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. వీరిద్దరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments