Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఇంటికి కోడలైన మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి'

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (07:35 IST)
బాలీవుడ్ నటి, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ చిత్రంలో మీర్జాపూర్ మహారాణి 'మల్లీశ్వరి' పాత్రలో నటించిన కత్రినా కైఫ్ ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు విక్కీ కౌశల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
 
కోవిడ్ నిబంధనల దృష్ట్యా  ఈ వివాహానికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు.. అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అలాగే, వీరి వివాహానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
 
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. వీరిద్దరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం

రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు... అనేక రైళ్లు రద్దు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments