Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి షాక్.. రష్మిక ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (14:53 IST)
ఛలో సినిమాతో 2016లో సినీ రంగంలోకి ప్రవేశించిన రష్మిక... 2019 కల్లా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె సంపాదనకు, ఆమె కడుతున్న పన్నుకు పోలిక లేకపోవడంతో సంక్రాంతి వేళ హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు జరిపారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన రష్మిక ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట్‌లోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు ఈ సోదాలు చేశారు.
 
దాదాపు 10 మందికి పైగా ఐటీ అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారంతా రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదారాబాద్‌లో ఉన్న రష్మిక.. ఓ తమిళ్ సినిమా షూటింగ్ నిమత్తం చైన్నై వెళ్తున్నారు. ఈ ఐటీ దాడుల గురించి తనకేం తెలియదని రష్మిక అంటున్నారు. కానీ, ఆమె మేనేజర్ మాత్రం దాడులు జరిగిన మాట నిజమేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments