Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిష్మా కపూర్ వద్ద సంజయ్ కపూర్ రచ్చ రచ్చ.. రెస్టారెంట్లో వేర్ వ్యక్తితో చూసి ఇన్సల్ట్ చేశాడు..!

కరిష్మా కపూర్ తన రెస్టారెంట్లో వేరే వ్యక్తితో ఉన్నట్లు తెలుసుకున్న సంజయ్ కపూర్ ఆమెతో రచ్చ రచ్చ చేశాడని ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది.

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (16:54 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ భర్త విడాకులు తీసుకున్నాక కూడా ఓవరాక్షన్ చేశాడట. పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్‌తో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్న కరిష్మా.. ఇటీవల తన భర్తకు చెందిన ఓ రెస్టారెంట్లో తన స్నేహితులతో కలిసి రావడం వివాదానికి తావిచ్చింది. కరిష్మా కపూర్ తన రెస్టారెంట్లో వేరే వ్యక్తితో ఉన్నట్లు తెలుసుకున్న సంజయ్ కపూర్ ఆమెతో రచ్చ రచ్చ చేశాడని ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది.
 
కరిష్మా కపూర్ తన స్నేహితుడు సందీప్ తోషివాల్‌తో కలిసి తన మాజీ భర్త రెస్టారెంటుకే రావడాన్ని సంజయ్ కపూర్ జీర్ణించుకోలేకపోయాడు. వారిని చూసిన సంజయ్ కపూర్ నోటికి వచ్చినట్లు అరిచాడు. ఆమెని అవమానించే మాటలు మాట్లాడుతూ సీన్ క్రియేట్ చేశాడు. దాంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాకుండా మిన్నకుండిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరగడంతో.. సంజయ్ ఫ్రెండ్స్ గట్టిగా చెప్పేదాకా ఆపకుండా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. 
 
అంతేకాదు.. తాను కరిష్మాను వివాహం చేసుకోవట్లేదని.. కేవలం స్నేహితుడు మాత్రమేనని సందీప్ చెప్పేదాకా ఓవరాక్షన్ చేశాడు. ఇదంతా చూసిన కరిష్మా సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments