Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మృతి చెందిన 'కన్నుల్లో నీ రూపమే' డైరెక్టర్

Webdunia
సోమవారం, 31 మే 2021 (16:44 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నుల్లో నీ రూపమే చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు భిక్షపతి ఇరుసాడ్ల గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు కూడా వున్నారు.
 
భిక్షపతి ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఆయన జీవితం సాఫీగా సాగిపోయేది. కానీ సినీ రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఆ తర్వాత 2018లో ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఐతే సినిమా అనుకున్న విధంగా ఆడలేదు. దీనితో విదేశాలకు సైతం తిరిగి పోలేక ములుగులోని దేవగిరిపట్నంలో జీవనం కొనసాగిస్తున్నారు.
 
అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments