Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి..

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (21:42 IST)
Mandya Ravi
ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రవి ప్రసాద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.
 
కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. అప్పట్లో టీవీలో వచ్చిన పలు సీరియల్స్‌లో రవి నటించారు. ప్రముఖ రచయిత హెచ్ ఎస్ ముద్దె గౌడ కుమారుడే రవి ప్రసాద్. 
 
మహామయి అనే టీవీ సీరియల్‌తో ఫేమస్ అయిన రవి.. చిత్రలేఖ, వరలక్ష్మీ, యశోద వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఇక రవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments