Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి..

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (21:42 IST)
Mandya Ravi
ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రవి ప్రసాద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.
 
కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. అప్పట్లో టీవీలో వచ్చిన పలు సీరియల్స్‌లో రవి నటించారు. ప్రముఖ రచయిత హెచ్ ఎస్ ముద్దె గౌడ కుమారుడే రవి ప్రసాద్. 
 
మహామయి అనే టీవీ సీరియల్‌తో ఫేమస్ అయిన రవి.. చిత్రలేఖ, వరలక్ష్మీ, యశోద వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఇక రవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments