కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి..

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (21:42 IST)
Mandya Ravi
ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రవి ప్రసాద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.
 
కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. అప్పట్లో టీవీలో వచ్చిన పలు సీరియల్స్‌లో రవి నటించారు. ప్రముఖ రచయిత హెచ్ ఎస్ ముద్దె గౌడ కుమారుడే రవి ప్రసాద్. 
 
మహామయి అనే టీవీ సీరియల్‌తో ఫేమస్ అయిన రవి.. చిత్రలేఖ, వరలక్ష్మీ, యశోద వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఇక రవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments