Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం కేసులో కన్నడ నటి మరియా సూసైరాజ్ అరెస్టు...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (09:14 IST)
కన్నడ నటి మరియా సూసైరాజ్‌ను మోసం కేసులో గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్‌యాత్రకు సంబంధించి సుమారు రూ.2.68 కోట్లు మోసానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. 
 
ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్‌యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి.. అర్థాంతరంగా ఆ టిక్కెట్లు క్యాన్సల్ చేసి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆమెపై కేసు నమోదు కాగా, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు.. గుజరాత్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్‌కు వెళ్లి స్థానిక పోలీసులు సహకారంతో ఆమెను అరెస్టు చేశారు. 
 
కాగా, బుల్లితెర నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్య కేసులో ఈమె జైలుశిక్షను కూడా అనుభవించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిందన్న ఆభియోగాలు నిరూపితం కావడంతో మూడేళ్ళపాటు శిక్ష అనుభవించి, జైలునుంచి విడుదలైంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments