Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే... చేస్తే తప్పేంటి : కంగనా రనౌత్

బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తాజా సినిమా ‘రంగూన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్‌లతో కలిసి కంగనా ఇందులో నటించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృంగార సన్నివే

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:37 IST)
బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తాజా సినిమా ‘రంగూన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్‌లతో కలిసి కంగనా ఇందులో నటించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృంగార సన్నివేశాలూ కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో కంగనా రనౌత్ న్యూడ్‌గా నటించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించిది. ‘నిజానికి యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే. శృంగారం ఓ కళే... అందువల్ల శృంగార సన్నివేశాల్లో నటించడం తప్పేలేదు’ అని  చెప్పుకొచ్చింది.
 
ఇదిలావుండగా, ఈ హాట్ లేడీ కంగనా రనౌత్ 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుంది. పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'రంగూన్'. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాట్ హాట్‌గా కనిపించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 
 
అయితే, ఇలాంటి  సీన్లలో కంగనా నటించలేదనీ. డూప్‌తో తీశారంటూ వార్తలు లేకపోలేదు. అదేసమయంలో ఈ క్రేజీ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా కనిపించిందని చెపుతున్నారు. ఏది ఏమైనా 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా...
 
సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంలో నిజం లేదనే ప్రచారాన్ని... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది.
 
ఈ సాంగ్‌లో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నా... ఆ సీన్లలో ఆమె ఫేస్ ఎక్కడా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో ఈ సీన్లను కంగనాకు బదులు డూప్ పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సీన్లలో నటించడం కంగనాకు కొత్తేమీ కాదు కదా. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం