Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ 'ఇజం' రిపేర్లు చేయబడుతున్నాయా? అన్న సినిమాను అమ్మి పెడుతున్న ఎన్టీఆర్

ఎన్‌టిఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ సోదరులిద్దరూ తమ చిత్రాలకు ఒకరికొకరు అండగా నిలుస్తారని పరిశ్రమలో విన్పిస్తోంది. విజయాలతో ముందుకు సాగుతున్న వీరిద్దరూ ప్రస్తుతం ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేసుకుంటున్నారు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:52 IST)
ఎన్‌టిఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ సోదరులిద్దరూ తమ చిత్రాలకు ఒకరికొకరు అండగా నిలుస్తారని పరిశ్రమలో విన్పిస్తోంది. విజయాలతో ముందుకు సాగుతున్న వీరిద్దరూ ప్రస్తుతం ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా 'ఇజం' చిత్రం తెరకెక్కింది. కల్యాణ్‌ రామ్‌ సొంత బ్యానర్‌ పైన ఈ సినిమా రూపొందింది. 
 
దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. తగిన రేంజ్‌లో అమ్మడం సులువైన విషయం కాదని అర్థమవుతోంది. అందుకు దర్శకుడు పూరికి ఇటీవల సరైన హిట్‌ లేకపోవడం బయ్యర్లను ఆలోచించేలా చేస్తుంది. కనుకనే ఎన్టీఆర్‌ కలుగచేసుకుని తన చిత్రాలకున్న బయ్యర్లతో సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నాడని సమాచారం. వారికి 'ఇజం' బాధ్యతను అప్పగించినట్టుగా సమాచారం. ముందుముందు ఇదే బ్యానర్‌లో పూరితో ఎన్టీఆర్‌ సినిమా ఉన్నందువలన, బయ్యర్లు ఉత్సాహాన్ని చూపుతున్నారని చెప్పుకుంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments