Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది.. నేనెప్పటికీ మరిచిపోలేను: నిర్మాత కలైపులి ఎస్ థాను

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:58 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు. ఈ చిత్రం భారీ విజయంపై ఆయన స్పందిస్తూ.. కబాలి మిగిల్చిన ఆనందాన్ని.. ఈ రోజులను ఈరోజులను నేనెప్పటికీ మరవలేను అని వ్యాఖ్యానించారు. 
 
ఈ చిత్రం కలెక్షన్లపై ఆయన స్పందిస్తూ.. వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లని, ఇందులో కేవలం అమెరికాలోనే రూ.28 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇక భారత్‌లోని తొలి మూడురోజుల్లో దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశాయని చెప్పారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందించడం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments