Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (09:16 IST)
Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర చేపట్టారు. కుటుంబ సమేతంగా ఉడిపిలో పర్యటించారు. తన తల్లి స్వగ్రామం కర్ణాటకలోని కుదపురకు కుటుంబంతో సహా వెళ్లాడు. అంతేకాకుండా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌కు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ పర్యటనలో వారిద్దరూ పక్కనే ఉన్నారు. ఆలయంలో రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా దర్శనం చేయించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. "మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్‌ ఏనాడు ఇవ్వలేదు" అని ఎన్టీఆర్‌ పోస్టుచేశారు. ఇంకా సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి నుదుటన బొట్టుపెట్టిన వీడియో, ప్రశాంత్ నీల్, రిషబ్‌తో కలిసి భోజనం చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments