Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (09:16 IST)
Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర చేపట్టారు. కుటుంబ సమేతంగా ఉడిపిలో పర్యటించారు. తన తల్లి స్వగ్రామం కర్ణాటకలోని కుదపురకు కుటుంబంతో సహా వెళ్లాడు. అంతేకాకుండా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌కు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ పర్యటనలో వారిద్దరూ పక్కనే ఉన్నారు. ఆలయంలో రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా దర్శనం చేయించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. "మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్‌ ఏనాడు ఇవ్వలేదు" అని ఎన్టీఆర్‌ పోస్టుచేశారు. ఇంకా సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి నుదుటన బొట్టుపెట్టిన వీడియో, ప్రశాంత్ నీల్, రిషబ్‌తో కలిసి భోజనం చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments