Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న "సింహాద్రి"

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:02 IST)
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "సింహాద్రి". జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. 
 
'సింహాద్రి' చిత్రానికి సంబంధించిన 4కె రీమాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్.డి.తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకుడు. అయితే, ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారన్న అంశంపై మూవీ మేకర్స్ నుంచి ఓ క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments