పుష్ప జోరు తగ్గలేదే.. కరోనాలో కలెక్షన్ల వర్షం.. శ్రీదేవి కుమార్తె కితాబు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (18:37 IST)
దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిన కూడా పుష్ప జోరు తగ్గలేదు. బాలీవుడ్‌లో పుష్పకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. హిందీలో విడుద‌లై 20 రోజులు దాటిన‌ప్ప‌టికీ పుష్పకు హిందీలో పోటీ ఇచ్చే సినిమా ఇంత‌వ‌ర‌కు రాలేదు. దీంతో ఈ సినిమా రూ.80 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.  
 
ఈ సినిమా హిందీలో గ‌త‌ శుక్ర‌వారం రూ.1.95 కోట్లు, శ‌నివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబ‌ట్టింది. కరోనా కాలంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ వీకెండ్‌లో మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలైంది. 
jhanvi kapoor
 
దీంతో, థియేటర్లలో ఈ సినిమాను చూడలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఓటీటీలో చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. 'పుష్ప' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

మొంథా తుఫాను- విశాఖపట్నంలో కూరగాయలు, సీఫుడ్స్ ధరలకు రెక్కలు

Azharuddin: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్ధీన్

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments