Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓం శాంతి ఓం" అంటోన్న జాన్వీ కపూర్..

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (17:13 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెట్టింటిని భారీగానే షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. ప్రస్తుతం టాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. త్వరలో ఆమె ఎన్టీఆర్‌తో సినిమా చేయనుందనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం జాన్వీ కపూర్ ఓ చిలిపి పని చేసింది. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశాన్ని అనుకరించింది. అంతేగాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.  
 
పై నుంచి పాదాల వరకు ఒకే డ్రెస్ ధరించి డైలాగ్ చెప్పింది. వెంటనే వీడియోను అక్కడే ఉన్న నేలవైపు తిప్పగా.. కపూర్ స్నేహితుడు కింద పడుకుని నవ్వుతూ కనిపించడాన్ని చూడొచ్చు. దీనికి అభిమానులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments