Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓం శాంతి ఓం" అంటోన్న జాన్వీ కపూర్..

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (17:13 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెట్టింటిని భారీగానే షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. ప్రస్తుతం టాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. త్వరలో ఆమె ఎన్టీఆర్‌తో సినిమా చేయనుందనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం జాన్వీ కపూర్ ఓ చిలిపి పని చేసింది. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశాన్ని అనుకరించింది. అంతేగాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.  
 
పై నుంచి పాదాల వరకు ఒకే డ్రెస్ ధరించి డైలాగ్ చెప్పింది. వెంటనే వీడియోను అక్కడే ఉన్న నేలవైపు తిప్పగా.. కపూర్ స్నేహితుడు కింద పడుకుని నవ్వుతూ కనిపించడాన్ని చూడొచ్చు. దీనికి అభిమానులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments