Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓం శాంతి ఓం" అంటోన్న జాన్వీ కపూర్..

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (17:13 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెట్టింటిని భారీగానే షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. ప్రస్తుతం టాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. త్వరలో ఆమె ఎన్టీఆర్‌తో సినిమా చేయనుందనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం జాన్వీ కపూర్ ఓ చిలిపి పని చేసింది. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశాన్ని అనుకరించింది. అంతేగాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.  
 
పై నుంచి పాదాల వరకు ఒకే డ్రెస్ ధరించి డైలాగ్ చెప్పింది. వెంటనే వీడియోను అక్కడే ఉన్న నేలవైపు తిప్పగా.. కపూర్ స్నేహితుడు కింద పడుకుని నవ్వుతూ కనిపించడాన్ని చూడొచ్చు. దీనికి అభిమానులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments