Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సంప్రదాయబద్ధంగా నా పెళ్లి : జాన్వీ

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:23 IST)
వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దఢక్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె క్రేజ్ సంపాదించుకుంది. పైగా, ఫొటోషూట్లతో కూడా జాన్వీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భవిష్యత్‌లో జరగబోయే తన పెళ్లి గురించి స్పందించింది. తాను తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. 
 
తన జీవితంలో అన్నీ సహజంగా జరగాలని కోరుకుంటానని తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాది స్పెషల్స్ ఉంటాయని మీడియా ప్రతినిధులకు నోరూరిపోయేలా లిస్టు చదివి వినిపించింది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, పని పట్ల నిబద్ధత ఉన్న వాడినే తాను మనువాడతానని జాన్వి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments