Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser

నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:21 IST)
నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెంచేందుకు కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
టీజర్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్‌కి మంచి బహుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments