Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రావణా బాక్సాఫీసు సింహాసనా’... 'జై లవ కుశ' కలెక్షన్స్ వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:23 IST)
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించగా, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేయడంతో పాటు ‘జై లవ కుశ’ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ప్రశంసించారు. సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైబడి రాబట్టిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments