Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు.. 'శ్రీమంతుడు' రికార్డుకు చేరువలో....

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూకుడు కొనసాగుతోంది. దసరా పండుగకు విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది.

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (09:41 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూకుడు కొనసాగుతోంది. దసరా పండుగకు విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. 
 
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా, అమెరికాలోనూ ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. అమెరికాలో ఇంతవరకూ రూ.10.6 కోట్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో రూ.57 కోట్ల షేర్‌ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్ల షేర్‌ను సాధించిన ఈ సినిమా, రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరినట్టు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
 
టాలీవుడ్‌లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో రూ.164 కోట్లను సాధించి 'ఖైదీ నెంబర్ 150' మొదటిస్థానంలో ఉండగా, రూ.156 కోట్లను రాబట్టి 'శ్రీమంతుడు' రెండో స్థానంలో వుంది. 'శ్రీమంతుడు' వసూళ్లకు చేరువైన 'జై లవ కుశ'.. ఆ రికార్డును అధిగమిస్తుందా.. లేదా? అనే ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments