Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ రేస్ నుంచి జై భీమ్ ఔట్: తీవ్ర నిరాశ చెందిన సూర్య అభిమానులు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:47 IST)
సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దానికి కారణం సూర్య కోర్ట్‌ డ్రామా “జై భీమ్” చిత్రం ఆస్కార్ 2022 నుంచి ఔట్ అయిపోయింది. దీనితో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎంతో ఆశగా చూసిన సూర్య అభిమానులు నిరాశకు గురయ్యారు. కాగా 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.

 
ఇకపోతే తాజాగా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో మూడు అవార్డులను జైభీమ్ చిత్రం గెలుచుకుంది. వాటిలో ఒకటి ఉత్తమ చిత్రంగా జై భీమ్, ఉత్తమ హీరోగా సూర్య, ఉత్తమ హీరోయిన్‌గా లిజోమోల్ జోస్ ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

ప్రియురాలి మరణం: చితి మంటల్లోకి దూకి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్.. రూ.50లక్షలు విరాళం

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments