Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ రేస్ నుంచి జై భీమ్ ఔట్: తీవ్ర నిరాశ చెందిన సూర్య అభిమానులు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:47 IST)
సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దానికి కారణం సూర్య కోర్ట్‌ డ్రామా “జై భీమ్” చిత్రం ఆస్కార్ 2022 నుంచి ఔట్ అయిపోయింది. దీనితో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎంతో ఆశగా చూసిన సూర్య అభిమానులు నిరాశకు గురయ్యారు. కాగా 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.

 
ఇకపోతే తాజాగా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో మూడు అవార్డులను జైభీమ్ చిత్రం గెలుచుకుంది. వాటిలో ఒకటి ఉత్తమ చిత్రంగా జై భీమ్, ఉత్తమ హీరోగా సూర్య, ఉత్తమ హీరోయిన్‌గా లిజోమోల్ జోస్ ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments