Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డుల రేస్ : జాబితాలో "జై భీమ్" చిత్రానికి చోటు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (13:23 IST)
భారతీయ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "జై భీమ్" చిత్రం ఆస్కార్ పురస్కారాల రేసులో చోటు దక్కించుకుంది. 
 
గతేడాది ఓటీటీల వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లోనూ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది. 
 
ఇటీవలే 75 రోజులను పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఇటీవల ది అకాడెమీకి చెందిన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో 12 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు.. దర్శకుడు టీజే జ్ఞానవేల్ వ్యాఖ్యలను జోడించారు. ఇపుడు ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతున్న 275 చిత్రాల రేసులో ఈ చిత్రం చోటుదక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments